Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా, ఏ రాష్ట్రమైనా రేషన్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:43 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రేష‌న్ కార్డుదారుల‌కు ఈ -కె వై సి నమోదు చేస్తున్నామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ కోన శశిధర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ-కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంద‌న్నారు.

ఈ-కెవైసి పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తమ‌న్నారు. ప్రతి ఒక్కరు ఆధార్ డేటాతో ఈ- కె వై సి చేయించుకోవాల‌ని, ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చ‌ని శ్రీధ‌ర్ తెలిపారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు చేస్తామ‌ని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ - కె వై సి చేసుకోవచ్చ‌న్నారు.

అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాల‌న్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments