Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చిన ఐఏఎస్ అధికారి

Webdunia
బుధవారం, 6 జులై 2022 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, ఎస్.ఏ.పి., మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చేర్చి, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలించారు. విజయవాడలోని పటమటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారు. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నామని ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి తెలిపారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. పాఠశాల సౌకర్యాలు, తరగతి గదులు, ఆట స్థలం అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. 
 
గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కాగా, వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది విజయవాడలోని పటమట పాఠశాలలో కొత్తగా నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు చేరారు. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్త విద్యార్థులు చేరుతారని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments