Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతి దక్కలేదనీ యువకుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:13 IST)
ప్రేమించిన యువతి దక్కక పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వివాహానికి విముఖత తెలపడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్.ఐ దామోదర్ అందించిన వివరాల ప్రకారం, ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్న మల్లేష్‌ అనే ప్రభుత్వ ఉద్యోగికి సాయికిరణ్‌ (27) అనే కుమారుడు ఉన్నాడు. 
 
పాల వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న సాయి కిరణ్ గత కొద్ది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ ఆ యువతితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కానీ ఇటీవల ఆ యువతికి మరో వ్యక్తితో వివాహమైంది. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికిరణ్ దానిని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తర్వాత ఇంటికి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments