హీరో సాయితేజ్ యాక్సిడెంట్ తో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీలో క‌ద‌లిక‌!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:44 IST)
హైదరాబాద్ లో రోడ్డు ప్ర‌మాదంలో సినీ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డిన సంఘ‌ట‌న‌తో అధికారులు మేల్కొన్నారు. బైక్ పై వెళ్ళుతూ, రోడ్డుపై మట్టి వల్ల సినీ హీరో సాయితేజ్ బండి స్కిడ్ అయి ప్రమాదం బారిన పడడంతో జీహెచ్ఎంసీ మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ, రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది.

ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. అలాగే, హైద‌రాబాదు రోడ్ల‌పై మ‌ట్టి పేరుకుపోకుండా జాగ్ర‌త్త‌లు ప్రారంభించారు. నిత్యం పారిశుధ్య సిబ్బంది రోడ్ల‌పై మ‌ట్టి ఉండ‌కుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు.
 
సినీ హీరో బండి వేగంగా న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదం బారిన ప‌డినా, అందుకు న‌డి రోడ్డుపై బండి స్కిడ్ అవ‌టం కూడా ఒక కార‌ణ‌మే. అందుకే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీ వారు త‌క్ష‌ణం ఇలా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

తర్వాతి కథనం
Show comments