Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సాయితేజ్ యాక్సిడెంట్ తో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీలో క‌ద‌లిక‌!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:44 IST)
హైదరాబాద్ లో రోడ్డు ప్ర‌మాదంలో సినీ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డిన సంఘ‌ట‌న‌తో అధికారులు మేల్కొన్నారు. బైక్ పై వెళ్ళుతూ, రోడ్డుపై మట్టి వల్ల సినీ హీరో సాయితేజ్ బండి స్కిడ్ అయి ప్రమాదం బారిన పడడంతో జీహెచ్ఎంసీ మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ, రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది.

ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. అలాగే, హైద‌రాబాదు రోడ్ల‌పై మ‌ట్టి పేరుకుపోకుండా జాగ్ర‌త్త‌లు ప్రారంభించారు. నిత్యం పారిశుధ్య సిబ్బంది రోడ్ల‌పై మ‌ట్టి ఉండ‌కుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు.
 
సినీ హీరో బండి వేగంగా న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదం బారిన ప‌డినా, అందుకు న‌డి రోడ్డుపై బండి స్కిడ్ అవ‌టం కూడా ఒక కార‌ణ‌మే. అందుకే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీ వారు త‌క్ష‌ణం ఇలా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments