Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సాయితేజ్ యాక్సిడెంట్ తో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీలో క‌ద‌లిక‌!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:44 IST)
హైదరాబాద్ లో రోడ్డు ప్ర‌మాదంలో సినీ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డిన సంఘ‌ట‌న‌తో అధికారులు మేల్కొన్నారు. బైక్ పై వెళ్ళుతూ, రోడ్డుపై మట్టి వల్ల సినీ హీరో సాయితేజ్ బండి స్కిడ్ అయి ప్రమాదం బారిన పడడంతో జీహెచ్ఎంసీ మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ, రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది.

ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. అలాగే, హైద‌రాబాదు రోడ్ల‌పై మ‌ట్టి పేరుకుపోకుండా జాగ్ర‌త్త‌లు ప్రారంభించారు. నిత్యం పారిశుధ్య సిబ్బంది రోడ్ల‌పై మ‌ట్టి ఉండ‌కుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు.
 
సినీ హీరో బండి వేగంగా న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదం బారిన ప‌డినా, అందుకు న‌డి రోడ్డుపై బండి స్కిడ్ అవ‌టం కూడా ఒక కార‌ణ‌మే. అందుకే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీ వారు త‌క్ష‌ణం ఇలా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments