Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరి అందాలు చూపిస్తానని భార్యను తీసుకొచ్చీ...

Webdunia
శనివారం, 18 మే 2019 (09:05 IST)
ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ అందాలు చూపిస్తానని భార్యను నమ్మించి తీసుకొచ్చి లాడ్జీలో హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని బరంపూర్‌కు చెందిన ప్రశాంత్‌ కుమార్‌(32), మధు సుమిత(27) భార్యభర్తలు. వీరిద్దరూ హైదరాబాద్ అందాలు చూసేందుకు వచ్చారు. తొలుత ఈ టూర్‌కు భార్య సమితరానని మొండికేసింది. కానీ, ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 
 
వారిద్దరూ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో రూమ్‌ తీసుకుని బసచేశారు. ఈ క్రమంలో సుమితను హత్య చేసిన ప్రశాంత్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కాగా, తమ బిడ్డను ప్రశాంత్ హత్య చేసి పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments