Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరి అందాలు చూపిస్తానని భార్యను తీసుకొచ్చీ...

Webdunia
శనివారం, 18 మే 2019 (09:05 IST)
ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ అందాలు చూపిస్తానని భార్యను నమ్మించి తీసుకొచ్చి లాడ్జీలో హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని బరంపూర్‌కు చెందిన ప్రశాంత్‌ కుమార్‌(32), మధు సుమిత(27) భార్యభర్తలు. వీరిద్దరూ హైదరాబాద్ అందాలు చూసేందుకు వచ్చారు. తొలుత ఈ టూర్‌కు భార్య సమితరానని మొండికేసింది. కానీ, ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 
 
వారిద్దరూ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో రూమ్‌ తీసుకుని బసచేశారు. ఈ క్రమంలో సుమితను హత్య చేసిన ప్రశాంత్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కాగా, తమ బిడ్డను ప్రశాంత్ హత్య చేసి పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments