Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జీకి తీసుకెళ్లి గొంతుకోశాడు...

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:05 IST)
హైదరాబాద్‌ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. యువతిపై హత్యాయత్నం చేసిన తర్వాత యువకుడు వెంకటేష్‌ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
ఈ వివరాల్లోకి వెళ్తే... మంగళవారం ఉదయం బృందావన్‌ లాడ్జీలోకి ఓ జంట అద్దెకు దిగింది. మధ్యాహ్నం వేళ యువకుడు చాకుతో యువతి గొంతు కోశాడు. యువతి గొంతుకోసిన తర్వాత వెంకటేశ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 
 
వెంకటేష్‌ది నెల్లూరు కాగా.. యువతి మనస్విని బడంగ్‌పేట్‌ వాసిగా గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి కారణమేంటో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments