Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కతో భర్త అక్రమ సంబంధం... నీటి సంపులో కన్నబిడ్డను పడేసిన భార్య...

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:09 IST)
అక్కతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలోని ఓ మహిళ... కన్నబిడ్డను నీటి సంపులో పడిసే చంపేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ నగరంలోని  రామచంద్రనగర్‌లో జరిగింది.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామచంద్రనగర్‌కు చెందిన మహ్మద్‌ ముక్రం వాహనాల క్రయ విక్రయాల వ్యాపారి. అతడికి పదేళ్ల క్రితం నుస్రత్‌ బేగంతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు మహ్మద్‌ రెహాన్‌(3) ఉన్నారు. ఇంటి పైపోర్షన్‌లో నుస్రత్ బేగం అక్క నివశిస్తోంది. ఆమెతో ముక్రం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నుస్రత్‌కు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 
 
దీనిపై నుస్రత్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు పిలిచి... కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై మరోసారి గొడవ జరిగింది. కొద్దిసేపటికి రెహాన్‌ ఇంట్లో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. తనపై కోపంతోనే కొడుకును సంపులో తోసి హత్య చేసిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments