Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జి గదిలో 3 గంటలు గడిపి వీడియో తీసింది.. తర్వాత బెదిరించింది.. చివరికి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:23 IST)
సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒక వైపు మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు మహిళల వల్లే మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువకుడిని లాడ్జికి రప్పించుకున్న మహిళ, ఆపై తన స్నేహితుడితో కలిసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కాజేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు.
 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, కూకట్ పల్లి, కావూరీ హిల్స్ ప్రాంతానికి చెందిన యువకుడికి, సోషల్ మీడియాలో 22 ఏళ్ల యువతి పరిచయమైంది. ఈ పరిచయం కారణంగా వీరిద్దరూ కలిశారు. ఈ నెల 14న కూకట్ పల్లి పరిధిలోని ఓ లాడ్జ్ లో మూడు గంటల పాటు సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలో యువతి రహస్యంగా వీడియోలు తీసింది.
 
ఆపై తన స్నేహితుడు సంతోష్ (32) తో కలిసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు డబ్బివ్వకుంటే తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించింది. దీంతో భయపడిన బాధితుడు నాలుగు లక్షల వరకు డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీని ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఆపై, డబ్బును స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments