Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడే యముడు... వీడిన టెక్కీ లావణ్య మర్డర్ కేసు మిస్టరీ

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (18:34 IST)
హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సురేంద్ర నగర్‌కు చెందిన సునీల్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్య అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో తనను పెళ్ళి చేసుకోవాలని లావణ్య సురేంద్రను ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు ఓ ప్లాన్ వేసింది. రెండు రోజుల క్రితం మాట్లాడుకుందామని చెప్పి సునీల్ లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి సురారంలోని కాలువలో పడేశారు. 
 
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన లావణ్య తిరిగి రావకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్.సి.పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆమె ప్రియుడు సురేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో టెక్కీ లావణ్య హత్య కేసులోని మిస్టరీ వీడినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments