Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడు చేతులు విరగ్గొట్టి ముళ్ళ పొదల్లో పడేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:17 IST)
ఇటీవలి కాలంలో నేరాలు ఘోరాలకు భాగ్యనగరం అడ్డాగా మారిపోతోంది. ఈ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ బాలుడుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు చేతులు విరగ్గొట్టి ముళ్ళపొదల్లో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ రెయిన్‌బజార్ పరిధిలోని యాకుత్‌పురాకు చెందిన ఆరేళ్ళ బాలుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని రెండు చేతులు విరగ్గొట్టి ఆ బాలుడిని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. 
 
ఆ తర్వాత తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గాలించగా, ఆ బాలుడు ముళ్లపొదల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడి కిడ్నాప్ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా లేదంటే ఇది భిక్షగాళ్ళ మాఫియా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments