Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనమా.. సంద్రమా? తూర్పులో జగన్‌కు స్వాగతం ఎలా ఉందో మీరూ చూడండి (వీడియో)

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (22:40 IST)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. నాడు వైఎస్‌కు స్వాగతం పలికిన విధంగానే నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. 
 
రాజ‌మండ్రిపై రైల్ క‌మ్ రోడ్డు జై జగన్ అంటూ ఇచ్చిన నినాదాలతో బ్రిడ్జి అదిరిపోయింది. బ్రిడ్జిపై క‌నుచూపు మేర‌లో ఎటు చూసినా జ‌న సందోహ‌మే. గోదావ‌రి న‌దిలో కూడా రెండు వైపులా కిలోమీట‌ర్ల కొద్ది  సుమారు 500 ప‌డ‌వులు పార్టీ జెండాలు రెప‌రెప‌లాడించాయి. గ‌తంలో పాద‌యాత్ర పేరుతో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ఎవ‌రు వ‌చ్చినా ఈ స్థాయిలో స్వాగ‌తం క‌న‌బ‌డ‌లేదని వైసీపీ శ్రేణుల ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments