Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనమా.. సంద్రమా? తూర్పులో జగన్‌కు స్వాగతం ఎలా ఉందో మీరూ చూడండి (వీడియో)

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (22:40 IST)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. నాడు వైఎస్‌కు స్వాగతం పలికిన విధంగానే నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. 
 
రాజ‌మండ్రిపై రైల్ క‌మ్ రోడ్డు జై జగన్ అంటూ ఇచ్చిన నినాదాలతో బ్రిడ్జి అదిరిపోయింది. బ్రిడ్జిపై క‌నుచూపు మేర‌లో ఎటు చూసినా జ‌న సందోహ‌మే. గోదావ‌రి న‌దిలో కూడా రెండు వైపులా కిలోమీట‌ర్ల కొద్ది  సుమారు 500 ప‌డ‌వులు పార్టీ జెండాలు రెప‌రెప‌లాడించాయి. గ‌తంలో పాద‌యాత్ర పేరుతో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ఎవ‌రు వ‌చ్చినా ఈ స్థాయిలో స్వాగ‌తం క‌న‌బ‌డ‌లేదని వైసీపీ శ్రేణుల ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments