Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ జరిగింది. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దీనికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు. 
 
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని, అదీకూడా ముందుగా ప్రటించిన అమరావతి మాత్రమే ఉండాలని అమరాతి ప్రాంత రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 
 
మూడు రాజధానులకు మద్దతుగానే గురువారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ కాలనీ నుంచి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువతీయువకులు అత్యధికంగా పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ వారు నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments