Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా?... ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:59 IST)
కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులు కూడా ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి గణాంకాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కేంద్రం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని వారు అంటున్నారు.

నిధుల కోసం, గతంలో ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇస్తానన్న హామీలపై కేంద్రం రోజుకోమాట, పూటకో ప్రకటనగానే వ్యవహరిస్తోంది. ఆదాయం చాలక కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి కేంద్రం వైఖరి మరింతగా సమస్యలు సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ హామీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అనునిత్యం ఢిల్లీ అధికారులు, మంత్రులతో సంప్రదింపులు చేస్తూ నిధులు వచ్చేలా చూడాలని తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments