Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా?... ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:59 IST)
కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులు కూడా ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి గణాంకాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కేంద్రం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని వారు అంటున్నారు.

నిధుల కోసం, గతంలో ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇస్తానన్న హామీలపై కేంద్రం రోజుకోమాట, పూటకో ప్రకటనగానే వ్యవహరిస్తోంది. ఆదాయం చాలక కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి కేంద్రం వైఖరి మరింతగా సమస్యలు సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ హామీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అనునిత్యం ఢిల్లీ అధికారులు, మంత్రులతో సంప్రదింపులు చేస్తూ నిధులు వచ్చేలా చూడాలని తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments