కర్నూలు జిల్లాలో పరువు హత్య, బైకుపై వెళుతున్న వైద్యుడిపై బండరాళ్లతో దాడి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (18:29 IST)
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆదోని విట్టా క్రిష్టప్పనగర్‌లో ఫిజియో థెరపీ వైద్యుడిని అతి దారుణంగా హత్య చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై బైక్ పైన వెళుతున్న డాక్టర్ ఆదాం అస్మిత్‌ను బండరాళ్ళతో కొట్టి చంపారు దుండగులు. రెండు నెలల క్రితం మహేశ్వరిని ప్రేమ వివాహం చేసుకుని విట్టల్ నగర్‌లో నివాసముంటున్నారు ఈ దంపతులు.
 
ఇద్దరిదీ వేరువేరు సామాజిక వర్గం. ఆదాంతో పెళ్ళికి ఒప్పుకోలేదు మహేశ్వరి తల్లిదండ్రులు. హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు ఆదాం..మహేశ్వరి. తన భర్తను తమ తల్లిదండ్రులే హత్య చేశారని మృతుని భార్య మహేశ్వరి ఆరోపిస్తోంది.
 
మోటారు బైక్ పైన వెళుతున్న ఆదాంపై దారి కాచి ముఖంపై బండరాళ్ళ వేసి హత్య చేశారు దుండగులు. మృతుడు దేవి నర్సింగ్ హోంలో ఫిజియో థెరపీ వైద్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. హత్య కాబడిన వ్యక్తి విట్టల్ నగర్‌లో వుండే ఆదాం స్మిత్‌గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరువు హత్య కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments