Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి నేడు అమిత్ షా రాక‌

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (08:48 IST)
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు ఆయ‌న హైదరాబాద్‌ చేరుకుంటారు.

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథి గృహంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్న భోజనం చేస్తారు.

మ‌ధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు దిల్లీకి తిరిగి బయలుదేరతారు. అమిత్ షా తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను అల‌ర్ట్ చేశారు. అమిత్ షా వ‌చ్చే దారి వెంట భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments