Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలానికి హోం మంత్రి అమిత్ షా రాకలోని అంతర్యమేమి?

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (08:56 IST)
శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం కేంద్రం హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంకు వస్తున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి అమిత్ షా ఫ్యామిలీ చేరుకుంటుంది. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టరులో శ్రీశైలంకు వెళ్లి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో అమిత్ షా కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. 
 
స్వామి దర్శనం అనంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్‌లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టరులో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకోనున్నారు. 
 
అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేవని తెలుస్తోంది. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments