Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:48 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై నమోదైంది. గోదాము నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, ఈ కేసులో ఆయనను ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ పేరు ఉంది. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఇదే కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైలులో ఉన్నారు. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
 
ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పేర్ని నాని  పిటిషన్‍ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నంపైన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. తన గోదాము నుంచి రేషన్ బియ్యం బస్తాల మాయం కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా రక్షణ కల్పించాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌‍లో దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments