Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (08:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు రాష్ట్రం వైపు పయనిస్తోంది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మరోమారు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే నైరుతి బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ముఖ్యంగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, శ్రీలంక - దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం తమిళనాడులోని ఉత్తరాది జిల్లాలతో పాటు.. ఏపీలోని రాయలసీమ, కో్సాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments