Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న కాంగ్రెస్ లోకి హర్షకుమార్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (07:25 IST)
ఈ నెల 24వ తేదీన ఎపిసిసి ఇంచార్జ్ ఉమెన్ చాంది,  ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎంపి హర్షకుమార్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
 
రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి వైరస్ దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యులు హాజరయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇండోర్ సమావేశహాలులోనే చేరిక కార్యక్రమము జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎపిసిసి కార్యవర్గ సభ్యులు, తన అభిమానులు హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments