Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట సంరక్షణకు గుంటూరు రైతు వినూత్న ఆలోచన!

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:25 IST)
గుంటూరు జిల్లాలో ఓ యువరైతు అడవి పందుల బారి నుంచి తన పంటను కాపాడుకోవటానికి సరికొత్తగా ఆలోచించాడు. పొలంలో వాయిస్ రికార్డర్​ మైకులో తన వాయిస్​ని రికార్డు చేసి రాత్రి వేళల్లో రికార్డర్​ను చెట్టుకు కట్టి వినిపిస్తూ వాటి బెడద నుంచి పంటను రక్షించుకుంటున్నాడు.

అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవటానికి గుంటూరుకు చెందిన ఓ యువరైతు వినూత్నంగా ఆలోచించాడు.  ఉడిజర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్​రెడ్డి తన రెండెకరాల కంది పంటను కాపాడుకోవటానికి వెయ్యి రూపాయలు వెచ్చించి రికార్డింగ్ మైక్​ను కోనుగోలు చేశాడు.

అందులో తన వాయిస్ నిక్షిప్తం చేసి రాత్రి వేళల్లో పొలం వద్ద దానిని ఓ చెట్టుకు కట్టి ఉంచుతున్నాడు. దాని నుంచే వచ్చే శబ్ధం కారణంగా అటు వైపు అడవి జంతువులు రాకుండా తన పంట సురక్షింతంగా కాపాడుకోగలుగుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments