Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట సంరక్షణకు గుంటూరు రైతు వినూత్న ఆలోచన!

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:25 IST)
గుంటూరు జిల్లాలో ఓ యువరైతు అడవి పందుల బారి నుంచి తన పంటను కాపాడుకోవటానికి సరికొత్తగా ఆలోచించాడు. పొలంలో వాయిస్ రికార్డర్​ మైకులో తన వాయిస్​ని రికార్డు చేసి రాత్రి వేళల్లో రికార్డర్​ను చెట్టుకు కట్టి వినిపిస్తూ వాటి బెడద నుంచి పంటను రక్షించుకుంటున్నాడు.

అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవటానికి గుంటూరుకు చెందిన ఓ యువరైతు వినూత్నంగా ఆలోచించాడు.  ఉడిజర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్​రెడ్డి తన రెండెకరాల కంది పంటను కాపాడుకోవటానికి వెయ్యి రూపాయలు వెచ్చించి రికార్డింగ్ మైక్​ను కోనుగోలు చేశాడు.

అందులో తన వాయిస్ నిక్షిప్తం చేసి రాత్రి వేళల్లో పొలం వద్ద దానిని ఓ చెట్టుకు కట్టి ఉంచుతున్నాడు. దాని నుంచే వచ్చే శబ్ధం కారణంగా అటు వైపు అడవి జంతువులు రాకుండా తన పంట సురక్షింతంగా కాపాడుకోగలుగుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments