Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్ఫ్ దేశంలో పెళ్లితో ఒక్కటయ్యారు, మరి స్వదేశానికి వచ్చి ఏంటీ పని?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:45 IST)
రాజంపేట మండలం బోయనపల్లె దళితవాడలో నివసిస్తున్న కత్తి సుబ్బన్న బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని రెండో కుమార్తె వాణి జీవనోపాధి కోసం ఒకటిన్నర ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లింది. ఇదే విధంగా జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన సుబ్రమణ్యం ఆమెకు పరిచయమయ్యాడు. సుబ్రమణ్యంది కర్నూలు జిల్లా బనగానపల్లె.
 
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. దీంతో వీరిద్దరూ అక్కడే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి సంతానం లేదు. మూడు నెలల క్రితం వీరు కువైట్‌ నుండి నేరుగా బోయనపల్లెకు వెళ్లి తమవారిని కలుసుకున్నారు. వీరు వచ్చాక కుటుంబంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.
 
ఈ పరిస్థితులలో వీరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బుధవారం కడప శివారులోని కనుమలోపల్లె రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఆమె తండ్రి సుబ్బన్న ఆత్మహత్యకు గల కారణలు తెలపడానికి ఇష్టపడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments