Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగోళీ చ‌ల్లుకుని, మ‌న్మ‌ధ‌రాజా డ్యాన్సులు... సాక్షాత్తు స‌చివాల‌యంలో!

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (09:21 IST)
గ్రామ స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసింది, గ్రామాల‌కు సేవ చేయాల‌ని. అందుకే అక్క‌డ జ‌గ‌న్మోహ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం గ్రామ వ‌లంటీర్ల‌ను, స‌చివాల‌యం సిబ్బందిని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. వారికి కేవ‌లం 5 వేల రూపాయ‌లు మాత్ర‌మే జీతం ఇస్తుండ‌టంతో, ప‌నిలో వారిలో సీరియ‌స్ నెస్ క‌రువు అవుతోంది. కొంత మంది యువతీ యువ‌కులు క‌ష్ట‌ప‌డి వ‌లంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్ర‌జల‌కు సేవ చేస్తూ, అంద‌రికీ ద‌గ్గ‌ర అవుతున్నారు. కానీ, కొంత మంది ఈ ఉద్యోగాన్ని టైం పాస్ గా తీసుకుని, గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప‌లుచ‌న చేస్తున్నారు. 
 
చిత్తూరు జిల్లా కట్టమంచి సచివాలయంలో ఇద్ద‌రు వ‌లంటీరు సిబ్బంది చిందులు వేయ‌డం వివాదాస్ప‌దం అయింది. మోనికా, జ‌గ‌దీష్ అనే ఇద్ద‌రు స‌చివాల‌య సిబ్బంది మ‌న్మ‌ధ‌రాజా అంటూ, ముఖానికి రంగోళీ కొట్టుకుని, సినిమా పాటలకు చిందులు వేశారు. పలువురు వ్యక్తులతో కలిసి నృత్యాలు ఆడిన మహిళా సిబ్బంది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనితో రెవిన్యూ అధికారులు  విచారణకు ఆదేశించారు. మోనికా, జ‌గ‌దీష్ లు ఇద్ద‌రినీ స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments