రంగోళీ చ‌ల్లుకుని, మ‌న్మ‌ధ‌రాజా డ్యాన్సులు... సాక్షాత్తు స‌చివాల‌యంలో!

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (09:21 IST)
గ్రామ స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసింది, గ్రామాల‌కు సేవ చేయాల‌ని. అందుకే అక్క‌డ జ‌గ‌న్మోహ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం గ్రామ వ‌లంటీర్ల‌ను, స‌చివాల‌యం సిబ్బందిని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. వారికి కేవ‌లం 5 వేల రూపాయ‌లు మాత్ర‌మే జీతం ఇస్తుండ‌టంతో, ప‌నిలో వారిలో సీరియ‌స్ నెస్ క‌రువు అవుతోంది. కొంత మంది యువతీ యువ‌కులు క‌ష్ట‌ప‌డి వ‌లంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్ర‌జల‌కు సేవ చేస్తూ, అంద‌రికీ ద‌గ్గ‌ర అవుతున్నారు. కానీ, కొంత మంది ఈ ఉద్యోగాన్ని టైం పాస్ గా తీసుకుని, గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప‌లుచ‌న చేస్తున్నారు. 
 
చిత్తూరు జిల్లా కట్టమంచి సచివాలయంలో ఇద్ద‌రు వ‌లంటీరు సిబ్బంది చిందులు వేయ‌డం వివాదాస్ప‌దం అయింది. మోనికా, జ‌గ‌దీష్ అనే ఇద్ద‌రు స‌చివాల‌య సిబ్బంది మ‌న్మ‌ధ‌రాజా అంటూ, ముఖానికి రంగోళీ కొట్టుకుని, సినిమా పాటలకు చిందులు వేశారు. పలువురు వ్యక్తులతో కలిసి నృత్యాలు ఆడిన మహిళా సిబ్బంది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనితో రెవిన్యూ అధికారులు  విచారణకు ఆదేశించారు. మోనికా, జ‌గ‌దీష్ లు ఇద్ద‌రినీ స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments