Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:53 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలకు శుభవార్త చెప్పారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. 
 
నాడు-నేడు కింద 468 జూనియర్‌ కళాశాలల్లో పనులు నిర్వహించాలని, ప్రతి మండలానికీ రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. 
 
వీటిలో అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు వుండాలన్నారు. ఈ కాలేజీల ఏర్పాటుకు దాదాపుగా రూ. 960 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు జగన్‌కు వివరించారు.
 
ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తి చేశామని, విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయండని జగన్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments