Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:53 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలకు శుభవార్త చెప్పారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. 
 
నాడు-నేడు కింద 468 జూనియర్‌ కళాశాలల్లో పనులు నిర్వహించాలని, ప్రతి మండలానికీ రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. 
 
వీటిలో అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు వుండాలన్నారు. ఈ కాలేజీల ఏర్పాటుకు దాదాపుగా రూ. 960 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు జగన్‌కు వివరించారు.
 
ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తి చేశామని, విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయండని జగన్ అన్నారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments