Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఏంటది?

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (10:05 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త ప్రకటించింది. బియ్యంతో పాటు, ఇప్పుడు వారికి నిత్యావసర వస్తువులైన పప్పు, చక్కెర కూడా అందుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కందుల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంది.
 
బియ్యం, పప్పు, చక్కెర, నూనె ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. జులై 1 నుంచి తెల్ల రేషన్‌కార్డుదారులకు ఈ వస్తువులు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నిత్యావసర సరుకులను అధికారులు తూకం వేసి తనిఖీలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments