Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయి ఖర్చులేదు.. ఉచితంగా బోరు బావుల తవ్వకం.. రైతులకు పండుగే

Webdunia
శనివారం, 4 జులై 2020 (13:53 IST)
ఏపీలో వైకాపా సర్కారుకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో సీఎం జగన్ రెడ్డి రైతులకు వరాల వర్షం కురిపిస్తున్నారు. రైతుల కోసం మరిన్ని హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నవరత్న హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉచిత బోరు బావుల తవ్వకానికి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా సరే... తమకు ఉచితంగా బోరు బావి కావాలని అనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
వైఎస్‌‍ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఈ ప్రయోజనం కలుగుతుందని సీఎం ప్రకటించారు. రూపాయి ఖర్చులేకుండా అర్హత పొందిన రైతులు... బోరుబావిని తవ్వించుకొని ప్రతి ఎకరాన్నీ పండించాలన్నదే జగన్ సర్కారు ఆశయం.  
 
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
* గ్రామ సచివాలయంలో ఇంటర్నెట్‌లో దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి. పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ఫొటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ ఫొటోను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అప్లికేషన్లను పరిశీలించాక... అధికారుల నుంచి అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్, భూ పరిశోధకులు వచ్చి... ఎక్కడ నీరు ఉందో చెక్ చేస్తారు. నీరు ఉన్న చోట బోరు బావిని తవ్వి, పని పూర్తి చేస్తారు.
 
* 5 ఎకరాల దాకా భూమి ఉండి, బోరు బావి లేనివారు. 
* కనీసం 2.5 ఎకరాల భూమి కలిగినవారు.
* ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి కూడా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments