Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. గడువు పొడగింపు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (09:39 IST)
ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కోసమే ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడగించింది. 
 
దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడగించింది. ప్రస్తుతం ఈ గడువు 30 రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇపుడు ఈ గడువును 60 రోజులకు పొడగించింది. 
 
ఏపీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై బస్సులతో పాటు రాష్ట్రంంలోని పలు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చాలా మేలు జరుగుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments