Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ద్మావ‌తీ అమ్మ‌వారికి కేజీన్న‌ర బంగారు కాసుల పేరు!

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (10:54 IST)
తిరుచ‌నూరు అమ్మ‌వారికి బంగారు కాసుల పేరును భ‌క్తులు బ‌హూక‌రించారు. తమిళనాడు రాష్ట్రం మధురై వాస్తవ్యులు  డాక్ట‌ర్ కే. జీ. శ్రీనివాసన్, ఆయ‌న భార్య కవిత ఈ బ‌హూక‌ర‌ణ చేశారు. శ్రీ జయప్రభ జ్యువెలర్స్ మధురై నందు తయారు చేయించిన  కేజీ 300 గ్రా బంగారు ఆభ‌ర‌ణం కాసుల పేరును అందించారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆధ్వర్యంలో తిరుచనూరు పద్మావతీ అమ్మవారికి ఈ కాసుల పేరును బహుకరించారు.
 
 
తమిళనాడులోని మధురై లో డాక్టర్ వృత్తిలో ఉన్న కే.జి. శ్రీనివాసన్, ఎం.డి. దంప‌తులు మధురైలోని ప్రముఖ బంగారు ఆభరణాల షో రూమ్ శ్రీ జయప్రభ జ్యువెలర్స్ లో ప్ర‌త్యేకంగా ఈ కాసుల పేరును త‌యారు చేయించారు. కేజీ 300 గ్రాముల‌ రెండు బంగారు హారములు ( కాసుల మాల)ని, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బహూకరించారు.
 
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీనివాసన్ ప్రతినిధులు కార్తీక్, జయప్రభ జ్యువెలర్స్ అధినేత ధనశేఖర్, పాండియన్,  తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొని పద్మావతి అమ్మవారికి బంగారు  కాసుల మాలని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments