Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ...లోకేష్ ఏం చేశాడో చూడండి!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:34 IST)
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లారు.
 
మార్గమధ్యలో తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితర టీడీపీ నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా లోకేష్ కొద్ది సేపు ఆగి నాయకులందరిని పలకరించి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments