Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోటు కిందే కుప్పలుతెప్పలుగా మృతదేహాలు? బయటకు తీయడం సాధ్యమా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:36 IST)
పాపికొండల్లో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ ఎఫ్‌ బలగాలు. ఇప్పటికీ 34 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మూడురోజుల క్రితం బోటు బోల్తా పడితే 60 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొదటి రోజు 8 మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం 73మంది బోటులో ప్రయాణిస్తున్నారు. 
 
రెండు అంతస్తులుగా బోటు ఉండడంతో జనం ఎక్కువమంది ఎక్కేశారు. అయితే గజఈతగాళ్ళు కూడా 5 మంది ఉన్నారు. కానీ జనం ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పాపికొండల నడుమ గోదారిలో బోటు మునిగిన సమయంలో బలంగా అలలను ఢీకొనడంతో బోటు 321 అడుగుల లోతులోకి వెళ్ళిపోయినట్లు భావిస్తున్నారు.
 
పాపికొండల ప్రాంతంలో గోదారి లోతుగా ఉండడం.. గల్లంతైనవారంతా బోటు కింద చిక్కుకున్న ప్రాణాలు విడిచారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తమ వారి కోసం బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి సురక్షితంగా తమ వారు బయటపడతారేమోనని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు బంధువులు. అయితే మూడురోజుల క్రితం మునిగిపోయిన బోటులోని జనం సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments