Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల శివప్రసాద్ చనిపోయాడని సంబరాలు చేసుకున్న భాజపా నేత.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:17 IST)
మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చ దారితీస్తోంది. ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ వేధింపులే కారణమని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు.
 
అయితే తాజాగా కోడెల మృతి చెందడంపై విజయవాడలో వంగవీటి నరేంద్ర సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చారు. జోహార్..జోహార్ రంగా అంటూ నినాదాలు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక విజయవాడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
 
వంగవీటి మోహన రంగను దారుణంగా హత్య చేసిన సమయంలో హోంమంత్రిగా కోడెల శివప్రసాదరావు ఉన్నారట. కుట్రపూరితంగా రంగాను చంపించారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు కనుక నాకు చాలా సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు వంగవీటి నరేంద్ర. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర బిజెపి పార్టీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments