Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల శివప్రసాద్ చనిపోయాడని సంబరాలు చేసుకున్న భాజపా నేత.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:17 IST)
మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చ దారితీస్తోంది. ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ వేధింపులే కారణమని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు.
 
అయితే తాజాగా కోడెల మృతి చెందడంపై విజయవాడలో వంగవీటి నరేంద్ర సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చారు. జోహార్..జోహార్ రంగా అంటూ నినాదాలు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక విజయవాడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
 
వంగవీటి మోహన రంగను దారుణంగా హత్య చేసిన సమయంలో హోంమంత్రిగా కోడెల శివప్రసాదరావు ఉన్నారట. కుట్రపూరితంగా రంగాను చంపించారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు కనుక నాకు చాలా సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు వంగవీటి నరేంద్ర. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర బిజెపి పార్టీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments