Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కున్న కాలేజీ అమ్మాయి మృతి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:25 IST)
student
విశాఖపట్నంలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని గాయాలతో మృతి చెందింది. తిరుపతి సమీపంలో ఓ కాలేజీ అమ్మాయి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఆసుపత్రికి తరలించగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు, కానీ ఆమె గురువారం మరణించింది.  
 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ప్రాంతానికి చెందిన శశికళ అనే బాలిక దువ్వాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. 
 
రోజూ రైలులో కాలేజీకి వెళ్లే శశికళ నిన్న గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగగానే కాలు అదుపు తప్పి రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే రైలును నిలిపివేసి విద్యార్థిని రక్షించే ప్రయత్నం చేశారు. 
 
కొన్ని గంటలపాటు పోరాడినా విద్యార్థిని బయటకు తీయకపోవడంతో ప్లాట్‌ఫారమ్‌ పగులగొట్టి విద్యార్థినిని రక్షించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments