Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కున్న కాలేజీ అమ్మాయి మృతి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:25 IST)
student
విశాఖపట్నంలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని గాయాలతో మృతి చెందింది. తిరుపతి సమీపంలో ఓ కాలేజీ అమ్మాయి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఆసుపత్రికి తరలించగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు, కానీ ఆమె గురువారం మరణించింది.  
 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ప్రాంతానికి చెందిన శశికళ అనే బాలిక దువ్వాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. 
 
రోజూ రైలులో కాలేజీకి వెళ్లే శశికళ నిన్న గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగగానే కాలు అదుపు తప్పి రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే రైలును నిలిపివేసి విద్యార్థిని రక్షించే ప్రయత్నం చేశారు. 
 
కొన్ని గంటలపాటు పోరాడినా విద్యార్థిని బయటకు తీయకపోవడంతో ప్లాట్‌ఫారమ్‌ పగులగొట్టి విద్యార్థినిని రక్షించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments