Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఏడాది పాటు సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:21 IST)
బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాతబస్తీలో ఏడాది నుంచి బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫతేదర్వాజకు చెందిన మహ్మద్‌ షఫిక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతో పాటు అదే బస్తీకి చెందిన మరో ముగ్గురు మైనర్లు స్నేహితులు. జల్సాగా తిరిగే వీరు వ్యసనాలకు బానిసయ్యారు. 
 
తొమ్మిదో తరగతి చదువుతున్న సైఫ్ అతని క్లాస్‌మేట్ అయిన ఓ బాలికతో పాటు ఏడో తరగతి చదువుతున్న ఆమె చెల్లెలితో చనువుగా వుండేవాడు. మాయమాటలతో లొంగదీసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె చెల్లెలిపై కూడా కన్నేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇలా ఏడాదికాలం నుంచి జరుగుతోంది. 
 
రోజురోజుకు వీరి ఆగడాలు అధికం కావడంతో... ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారి సహాయంతో కమాటీపురా పోలీసులను ఆశ్రయించారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మేజర్లతోపాటు, ముగ్గురు మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం