Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 ఏళ్లు నిండినవారంతా టీకా వేయించుకోండి: విజయవాడలో 25 కేంద్రాలలో...

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (21:46 IST)
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజల సౌకర్యార్దం నగర పరిధిలోని 28 వార్డ్ సచివాలయాలలో విస్తృత స్థాయిలో 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయు కార్యక్రమమునకు నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేసినట్లు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని  నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు.
 
నగర ప్రజానీకం తప్పనిసరిగా కోవిడ్ నిబందనల పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచిస్తూ, ప్రజల సౌకర్యార్దం ది. 07-04-2021 బుధవారం ఉదయం 09-00 నుండి సాయంత్రం గం.05-00 గంటల వరకు ఈ దిగువ తెలిపిన వార్డ్ సచివాలయాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహింపబడునని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments