45 ఏళ్లు నిండినవారంతా టీకా వేయించుకోండి: విజయవాడలో 25 కేంద్రాలలో...

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (21:46 IST)
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజల సౌకర్యార్దం నగర పరిధిలోని 28 వార్డ్ సచివాలయాలలో విస్తృత స్థాయిలో 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయు కార్యక్రమమునకు నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేసినట్లు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని  నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు.
 
నగర ప్రజానీకం తప్పనిసరిగా కోవిడ్ నిబందనల పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచిస్తూ, ప్రజల సౌకర్యార్దం ది. 07-04-2021 బుధవారం ఉదయం 09-00 నుండి సాయంత్రం గం.05-00 గంటల వరకు ఈ దిగువ తెలిపిన వార్డ్ సచివాలయాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహింపబడునని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments