Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజలి మృతిపై వైఎస్ షర్మిల మౌనంగా వున్నారే?: పూనమ్ కౌర్

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (15:17 IST)
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలు చేసిన విపరీతమైన ట్రోలింగ్‌ వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైకాపా- టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  
 
ఈ నేపథ్యంలో గీతాంజలి మృతి పట్ల సినీ నటి పూనమ్ కౌర్ సీన్‌లోకి వచ్చింది. ఇంకా తనదైన శైలిలో స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వెంటనే స్పందించాలని పూనమ్ కోరింది.
 
"స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధానమైన లక్షణం ఇతర స్త్రీలు, పిల్లల పట్ల కరుణ. ప్రస్తుతం గీతాంజలి ఆత్మహత్య ఘటనపై వైఎస్ షర్మిల మౌనం వహించడం తనను చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటనపై తెనాలిలోని సామాన్య మహిళలు, బాలికలు బయటకు రావాలి." అని పూనమ్ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments