Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజలి మృతిపై వైఎస్ షర్మిల మౌనంగా వున్నారే?: పూనమ్ కౌర్

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (15:17 IST)
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలు చేసిన విపరీతమైన ట్రోలింగ్‌ వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైకాపా- టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  
 
ఈ నేపథ్యంలో గీతాంజలి మృతి పట్ల సినీ నటి పూనమ్ కౌర్ సీన్‌లోకి వచ్చింది. ఇంకా తనదైన శైలిలో స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వెంటనే స్పందించాలని పూనమ్ కోరింది.
 
"స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధానమైన లక్షణం ఇతర స్త్రీలు, పిల్లల పట్ల కరుణ. ప్రస్తుతం గీతాంజలి ఆత్మహత్య ఘటనపై వైఎస్ షర్మిల మౌనం వహించడం తనను చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటనపై తెనాలిలోని సామాన్య మహిళలు, బాలికలు బయటకు రావాలి." అని పూనమ్ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments