Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, నేరుగా ఫ్లైఓవర్ ద్వారా...

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (14:52 IST)
తిరుపతిలో గరుడ వారధి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులను ప్రారంభించారు. అయితే ఈ పనులు కరోనా కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యంగా నడుస్తున్నా భక్తుల ట్రాఫిక్ కష్టాలు మాత్రం పూర్తిగా తీర్చేందుకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. 
 
తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్మితమవుతున్న గరుడ వారధి పనులను పరిశీలించారు టిటిడి ఛైర్మన్. చకాచకా జరుగుతున్న పనులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఈ సంధర్భంగా టిటిడి ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్‌ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్ళేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా నడిచివెళ్ళేవారు అలిపిరి కాలినడకన మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments