Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, నేరుగా ఫ్లైఓవర్ ద్వారా...

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (14:52 IST)
తిరుపతిలో గరుడ వారధి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులను ప్రారంభించారు. అయితే ఈ పనులు కరోనా కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యంగా నడుస్తున్నా భక్తుల ట్రాఫిక్ కష్టాలు మాత్రం పూర్తిగా తీర్చేందుకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. 
 
తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్మితమవుతున్న గరుడ వారధి పనులను పరిశీలించారు టిటిడి ఛైర్మన్. చకాచకా జరుగుతున్న పనులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఈ సంధర్భంగా టిటిడి ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్‌ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్ళేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా నడిచివెళ్ళేవారు అలిపిరి కాలినడకన మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments