Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మరో వైఎస్ఆర్ అవుతారు : గాలి జనార్ధన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 28 మే 2019 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించడం పట్ల కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల కూడా ఆయన ఆనందం వ్యక్తం చేసి, కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మ్రొక్కులు తీర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్‌ను మించిపోతారని జోస్యం చెప్పారు. 
 
ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments