Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మరో వైఎస్ఆర్ అవుతారు : గాలి జనార్ధన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 28 మే 2019 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించడం పట్ల కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల కూడా ఆయన ఆనందం వ్యక్తం చేసి, కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మ్రొక్కులు తీర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్‌ను మించిపోతారని జోస్యం చెప్పారు. 
 
ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments