Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి కొండూరు యంపిపీ గా వేములకొండ తిరుపతమ్మ

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:28 IST)
అందరు కలిసి ఏకాభిప్రాయంతోనే మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష , కో -అప్షన్ సభ్యుని ఎంపిక చేసుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు స్పష్టం చేశారు. గురువారం జి కొండూరులో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్,  మండల పరిషత్ సభ్యులు స్థానిక పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ, మండలంలో 16 సెగ్మెంట్ లకు, 14 స్దానాలో వైసీపీ బలపరిచిన అభ్య‌ర్థులు విజయం సాధించార‌ని, అందరూ  సమిష్టిగా పని చేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారికి అవసరమైన సేవలందించాలని సూచించారు.
 
అనంతరం యంపిపి గా వెల్లటూరు నుంచి ఎన్నికైన వేములకోండ తిరుపతమ్మను అందరి ఆమోదంతో ఎంపిక చేశారు. వైస్ యంపిపీ గా కవులూరు నుంచి ఎన్నికైన ఈలప్రోలు తేజ, కో-ఆప్షన్ మెంబర్ గా మైలవరం కు చెందిన షేక్ హుస్సేన్ని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం అధికారికంగా జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ణప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments