Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో ఇకపై అన్ని శ్మశానాలలో ఉచితంగా‌ అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:15 IST)
గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి స్మశానంలో ఈరోజు నుంచి ఉచితంగా అంత్యక్రియలను చేపట్టాలని ఇందుకయ్యే ప్రతి రూపాయి గుంటూరు నగరపాలక సంస్థ భరిస్తుందని ఏ స్మశానవాటికలో కూడా అంత్యక్రియల కోసం వచ్చిన వారి నుండి రూపాయి కూడా ఆశించకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించిన నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు మరియు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు.
 
ఈ రోజు నగరంలోని శ్మశానాలను సందర్శించి వాటికి అభివృద్ధికి కావాల్సిన మౌలికవసతులు కల్పుంచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments