Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో ఇకపై అన్ని శ్మశానాలలో ఉచితంగా‌ అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:15 IST)
గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి స్మశానంలో ఈరోజు నుంచి ఉచితంగా అంత్యక్రియలను చేపట్టాలని ఇందుకయ్యే ప్రతి రూపాయి గుంటూరు నగరపాలక సంస్థ భరిస్తుందని ఏ స్మశానవాటికలో కూడా అంత్యక్రియల కోసం వచ్చిన వారి నుండి రూపాయి కూడా ఆశించకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించిన నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు మరియు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు.
 
ఈ రోజు నగరంలోని శ్మశానాలను సందర్శించి వాటికి అభివృద్ధికి కావాల్సిన మౌలికవసతులు కల్పుంచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments