Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో ఇకపై అన్ని శ్మశానాలలో ఉచితంగా‌ అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:15 IST)
గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి స్మశానంలో ఈరోజు నుంచి ఉచితంగా అంత్యక్రియలను చేపట్టాలని ఇందుకయ్యే ప్రతి రూపాయి గుంటూరు నగరపాలక సంస్థ భరిస్తుందని ఏ స్మశానవాటికలో కూడా అంత్యక్రియల కోసం వచ్చిన వారి నుండి రూపాయి కూడా ఆశించకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించిన నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు మరియు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు.
 
ఈ రోజు నగరంలోని శ్మశానాలను సందర్శించి వాటికి అభివృద్ధికి కావాల్సిన మౌలికవసతులు కల్పుంచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments