Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలూన్‌ ముసుగులో ఇద్దరమ్మాయిలతో బాడీ టు బాడీ మసాజ్...

సెలూన్ మరియు స్పా సెంటర్ ముసుగులో తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఇద్దరు అమ్మాయిలతో ఆ టైపు బాడీ మసాజ్‌ను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చిన బండారాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దరు యువతులతో పా

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (08:54 IST)
సెలూన్ మరియు స్పా సెంటర్ ముసుగులో తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఇద్దరు అమ్మాయిలతో ఆ టైపు బాడీ మసాజ్‌ను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చిన బండారాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
 
హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోయిన్‌పల్లికి చెందిన దురైరాజ్‌ గణేష్‌(35) అనే వ్యక్తి ఏఎస్‌రావు నగర్‌, అణుపురం కాలనీ ప్రధాన రహదారిలోగల రిలయన్స్‌ ఫ్రెష్‌ భవనంలోని మూడో అంతస్తులో ఓ స్పా సెంటర్‌ను ప్రారభించాడు. దీనికి ఫౌంటైన్ సెలూన్ అండ్ స్పా సెంటర్ అని పేరు పెట్టాడు. కానీ, సరైన అనుమతి తీసుకోలేదు. 
 
ఇక్కడకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను అద్దెకు తీసుకొచ్చి.. వారితో పురుషులకు మసాజ్‌ చేయించసాగాడు. ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలలుగా సాగుతూ వచ్చింది. పైగా, ప్రత్యేక వెబ్‌సైట్‌ ఒకదాన్ని ప్రారంభించి అందులో అందమైన అమ్మాయిల ఫొటోలను అప్‌లోడ్ చేసేవాడు. 
 
ఇలా వినియోగదారులను ఆకర్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వచ్చాడు. దీనిపై పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు కూడా కస్టమర్లుగా మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. వారికి కూకట్‌పల్లికి చెందిన ఓ యువతి(25)తో మసాజ్‌ చేయించే ప్రయత్నం చేయగా నిర్వాహకుడు, ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1500, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments