Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మొబైల్ థియేటర్... 'ఆచార్య'తో ఆరంభం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (07:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి మొబైల్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్‌ను మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలతో ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ థియేటర్‌లో తొలి ఆటగా 'ఆచార్య' సినిమాను ప్రదర్శించనున్నారు. దీన్ని పిక్చర్ డిజిటల్ అనే సంస్థ రూపొందించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద ప్రస్తుతం ఏర్పాటు చేశారు. 
 
ఈ మొబైల్ థియేటర్‌ను కంటైనర్ తరహాలో ఎక్కడికైనా తరలించే అవకాశం ఉంది. పైగా, అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా రూపొందించారు. మొత్తం 120 సీట్ల కెపాసిటీ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా మొబైల్ థియేటర్ అందుబాటిలోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments