Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ షురూ అయిన విషయం తెల్సిందే. ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచితంగా ఒక సిలిండర్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇలా ప్రతి యేటా మూడు సిలిండర్లను ప్రభుత్వం అందజేయనుంది. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడుకీ ఈ ఉచిత సిలిండర్‌ను ఇవ్వనుంది. 
 
వినియోగదారుడు డబ్బు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు థాకాకు నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.851 రాయితీని ఇవ్వనుంది. ఈ సొమ్మును ప్రభుత్వం బ్యాంకు ఖాతాలోనే జమ చేయనుంది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments