Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ షురూ అయిన విషయం తెల్సిందే. ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచితంగా ఒక సిలిండర్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇలా ప్రతి యేటా మూడు సిలిండర్లను ప్రభుత్వం అందజేయనుంది. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడుకీ ఈ ఉచిత సిలిండర్‌ను ఇవ్వనుంది. 
 
వినియోగదారుడు డబ్బు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు థాకాకు నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.851 రాయితీని ఇవ్వనుంది. ఈ సొమ్మును ప్రభుత్వం బ్యాంకు ఖాతాలోనే జమ చేయనుంది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments