Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజువాకలో బాలుడి కిడ్నాప్... అప్పు తిరిగివ్వలేదని..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (13:14 IST)
గాజువాకలో నాలుగేళ్ల బాలుడిని ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్ ఘటన కలకలం రేగింది. అయితే గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 
 
బాలుడి తండ్రి నరేష్ యాదవ్ ఒక పరిశ్రమను నడుపుతున్నారు. ఆ పరిశ్రమ కోసం ఒకరి వద్ద రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పరిశ్రమ నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
 
అయినా అప్పు తీర్చుతానని చెప్పినప్పటికీ వినకుండా నరేష్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments