Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న అమ‌రావ‌తిలో జెండా వంద‌నం కార్య‌క్ర‌మాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (23:21 IST)
ఈ నెల 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి (వెలగపూడి) రాష్ట్ర శాసన మండలి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు ఎంఎ షరీఫ్ ఆ రోజు ఉదయం 8గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అలాగే రాష్ట్ర శాసన సభ వద్ద అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారామ్ ఉ.8.15గం.లకు జాతీయ జెండాను ఎగుర వేస్తారు. సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉద‌యం 7.30 గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అదేవిధంగా ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉద‌యం 10గంట‌లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments