Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిగా పూరితో మొద‌లు... టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:23 IST)
టాలీవుడ్ లో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసు మ‌లి విడ‌త విచార‌ణ హంగామా హైద‌రాబాదులో మొద‌లైంది. డ్రగ్స్ కేసులో తొలి రో్జు విచార‌ణ‌కు ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్  హాజర‌య్యారు. ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను ఇ.డి. అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లు స‌మాచారం. పూరితో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  చార్టెడ్ అకౌంటెట్లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
డ్ర‌గ్స్ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్ర‌ముఖులున్నారు. సినీ హీరోయిన్లు ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు త‌రుణ్, ర‌వితేజ త‌దిత‌ర తారాగ‌ణాన్ని రోజుకు ఒక‌రిద్దరు చొప్పున పిలిపించుకుని ఇ.డి. విచార‌ణ చేయ‌నుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments