Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేసిన కసాయి తండ్రి

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (17:04 IST)
క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేశాడో క‌సాయి తండ్రి. ఈ ఘటనలో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కర్నూలు కోసిగి మండ‌లం జంపాపురంకు చెందిన మ‌ద్యానికి బానిసైన శాంతికుమార్ కొంత‌కాలంగా సైకోగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిసింది. 
 
బుధ‌వారం ఉద‌యం త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న పాప‌ను అతి కిరాత‌కంగా గొంతు కోసి క‌డ‌తేర్చాడు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్ర‌లేచి చూసేస‌రికి కూతురు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉండ‌డంతో త‌ల్లి సంపూర్ణ పోలీసుల‌కు స‌మాచారం అందించింది. 
 
దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చిన పోలీసులు శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments