Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిలో మహా భారీ వాహాన ర్యాలీ నిర్వహించిన రైతులు

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:46 IST)
రాజధాని రైతుల మహర్యాలీ కార్యక్రమాన్ని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. తుళ్లూరు మండలంలోని 29 గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో వాహన ర్యాలీలో రైతులు పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో ఐదు సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసున్న రైతులు, మహిళలు దీక్ష శిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది.
 
29 గ్రామాల్లోని ప్రజలు రోడ్డెక్కడంతో రోడ్డులన్ని కిక్కిరిసిపోయాయి. ఈ బైక్ ర్యాలీలో రూటు తుళ్లూరు నుండి బయలుదేరి రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం వెలగపూడి మల్కాపురం మందడం కృష్ణాయపాలెం, పెనుమాక ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం వడ్డమాను, హరిచంద్ర పురం, బోరుపాలెం దొండపాడు, గ్రామాల మీదుగా తుళ్లూరు చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments