Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిలో మహా భారీ వాహాన ర్యాలీ నిర్వహించిన రైతులు

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:46 IST)
రాజధాని రైతుల మహర్యాలీ కార్యక్రమాన్ని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. తుళ్లూరు మండలంలోని 29 గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో వాహన ర్యాలీలో రైతులు పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో ఐదు సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసున్న రైతులు, మహిళలు దీక్ష శిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది.
 
29 గ్రామాల్లోని ప్రజలు రోడ్డెక్కడంతో రోడ్డులన్ని కిక్కిరిసిపోయాయి. ఈ బైక్ ర్యాలీలో రూటు తుళ్లూరు నుండి బయలుదేరి రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం వెలగపూడి మల్కాపురం మందడం కృష్ణాయపాలెం, పెనుమాక ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం వడ్డమాను, హరిచంద్ర పురం, బోరుపాలెం దొండపాడు, గ్రామాల మీదుగా తుళ్లూరు చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments