Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలు రాస్తుండిన విద్యార్థినిపై ఫ్యాన్ పడితే..?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (17:16 IST)
fan
పరీక్షలు రాస్తుండిన విద్యార్థినికి షాక్ తగిలింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినీ మీద ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది. దాంతో విద్యార్థినీకి గాయాలయ్యాయి.
 
వివరాల్లోకెళ్తే.. సత్యసాయి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది.
 
దాంతో విద్యార్థినీ మొహానికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది.
 
ఈ ఘటన దురదృష్టకరమని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments