Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలు రాస్తుండిన విద్యార్థినిపై ఫ్యాన్ పడితే..?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (17:16 IST)
fan
పరీక్షలు రాస్తుండిన విద్యార్థినికి షాక్ తగిలింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినీ మీద ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది. దాంతో విద్యార్థినీకి గాయాలయ్యాయి.
 
వివరాల్లోకెళ్తే.. సత్యసాయి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది.
 
దాంతో విద్యార్థినీ మొహానికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది.
 
ఈ ఘటన దురదృష్టకరమని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments