Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీది ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం : చంద్రబాబు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:58 IST)
వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లరలేదని.. అందుకే రైతులు, మహిళలు, యువత, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారినీ అష్టకష్టాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం పంజా విసిరిందన్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
 
3 నెలలకు మించి వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించమంటూ ఉత్తర్వులు ఇవ్వడం..అలాగే 6 నెలల కన్నా ఒక్క రోజు వెయిటింగ్‌లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామనడం కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు చంద్రబాబు.

అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఉన్మాద చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఉన్మాద ధోరణిని పాలకుల్లో ఎప్పుడూ చేడలేదన్నారు చంద్రబాబు. ప్రభుత్వం తప్పు చేసి.. ఆ తప్పునకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments