Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీది ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం : చంద్రబాబు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:58 IST)
వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లరలేదని.. అందుకే రైతులు, మహిళలు, యువత, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారినీ అష్టకష్టాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం పంజా విసిరిందన్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
 
3 నెలలకు మించి వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించమంటూ ఉత్తర్వులు ఇవ్వడం..అలాగే 6 నెలల కన్నా ఒక్క రోజు వెయిటింగ్‌లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామనడం కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు చంద్రబాబు.

అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఉన్మాద చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఉన్మాద ధోరణిని పాలకుల్లో ఎప్పుడూ చేడలేదన్నారు చంద్రబాబు. ప్రభుత్వం తప్పు చేసి.. ఆ తప్పునకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments