Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి: జ్యోతుల నెహ్రూ

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:56 IST)
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్మఒడి పథకం పెద్ద మోసం, దగా అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు.

సీఎం జగన్ తీసుకున్న విధానాలతో విద్యావ్యవస్థ పూర్తిగా సంక్షోభoలో పడిందన్నారు. అంగన్‌వాడి కేంద్రంలో పిల్లలకు పాలు కూడ సక్రమంగా అందించడంలేదని ఆరోపించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లు తిరిగి ఇవ్వకపోతే కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇస్తామని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments