Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి: జ్యోతుల నెహ్రూ

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:56 IST)
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్మఒడి పథకం పెద్ద మోసం, దగా అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు.

సీఎం జగన్ తీసుకున్న విధానాలతో విద్యావ్యవస్థ పూర్తిగా సంక్షోభoలో పడిందన్నారు. అంగన్‌వాడి కేంద్రంలో పిల్లలకు పాలు కూడ సక్రమంగా అందించడంలేదని ఆరోపించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లు తిరిగి ఇవ్వకపోతే కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇస్తామని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments